- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
అత్యంత ఘోర విషాదం.. తొక్కిసలాటలో 70 కి చేరిన మృతుల సంఖ్య
by Mahesh |
![అత్యంత ఘోర విషాదం.. తొక్కిసలాటలో 70 కి చేరిన మృతుల సంఖ్య అత్యంత ఘోర విషాదం.. తొక్కిసలాటలో 70 కి చేరిన మృతుల సంఖ్య](https://www.dishadaily.com/h-upload/2024/07/02/348244-stampad.webp)
X
దిశ, వెబ్డెస్క్: ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో మృతుల సంఖ్య 70 చేరుకుంది. అలాగే వందల సంఖ్యలో మహిళలు తీవ్రంగా గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రతిబన్సూర్ సత్సంగ్ కార్యక్రమంలో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది.. అత్యధికంగా మహిళలు, పిల్లలు మృతి చెందగా తీవ్రంగా గాయపడిన వారిలో కూడా అత్యధికంగా మహిళలే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటన అనంతరం ఆస్పత్రి బయట మృతదేహాలు కుప్పలుగా కనిపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అలాగే ఈ ఘటనపై యూపీ సీఎం యోగీ స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సూచించారు. ప్రమాదానికి గల కారణాలను వెంటనే కనిపెట్టి కారకులను కఠినంగా శిక్షించాలని సీఎం యోగీ అధికారులను ఆదేశించారు.
Next Story